తెలంగాణ
-
రెవిన్యూ డివిజన్ లో ఈ షాడో ‘వీరుడి’దే హవా..!
ఆర్డీవో కార్యాలయంలో తిష్టవేసిన హస్తం పార్టీ ‘లీడర్’..? 24 గంటలు ఆర్డీవో కార్యాలయంలోనే ..? సర్వేనెంబర్ 1041 భూసేకరణలో చేతి వాటం..? 3 కోట్ల వరకు చేతులు…
Read More » -
ఫీజు రీయింబర్స్మెంట్పై స్పష్టత కోరిన హైకోర్టు – జీవో 7 సస్పెన్షన్ కొనసాగింపు
హైదరాబాద్, మే 5: ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. జీవో నెం.7పై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయడం కుదరదని స్పష్టం…
Read More » -
అలర్ట్ …రానున్న మూడు రోజులు తెలంగాణలో వర్షాలు, పిడుగులు
హైదరాబాద్, మే 05: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా అనిశ్చితంగా మారుతోంది. ఒకవైపు తీవ్రమైన ఎండలు కొనసాగుతుండగా, మరోవైపు ఆకస్మికంగా మేఘాలు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో కూడిన…
Read More » -
మారని పోలీసుల రాత..!సీఎం చేతిలో హోం శాఖ..
ప్రజల మానప్రాణాలకు రక్షణగా నిలిచే పోలీసు వ్యవస్థ నేడు స్వయం రక్షణ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న సుమారు 81,800 మంది…
Read More » -
అడవిలో మృతదేహం.
అడవిలో మృతదేహం. రెండు రోజుల క్రింద హత్య జరిగినట్లు, కనబడుతున్న మృతదేహం. ఏల్కేశ్వరం అటవీ ప్రాంతంలో యువకుని హత్య. బొమ్మ పూర్ లో విషాదం. మహాదేవపూర్ భూపాలపల్లి…
Read More » -
రేపు నీట్ పరీక్ష.. సర్వం సిద్ధం
హైదరాబాద్, మే 2 : దేశవ్యాప్తంగా వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నీట్ యూజీ-2026) ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో…
Read More » -
పందులు, ఎడ్ల మేత కొరకే వరి కొనుగోలు కేంద్రాలు.
పందులు, ఎడ్ల మేత కొరకే వరి కొనుగోలు కేంద్రాలు. ఆరుకాలం పండించిన రైతులకు ఇబ్బందులు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ నిర్లక్ష్యం,తో మేతకు వడ్లు. మూగజీవుల మేతతో, రైతులకు…
Read More » -
వడదెబ్బతో కూలి మృతి.
వడదెబ్బతో కూలి మృతి. మొగుళ్ళపల్లి, భూపాలపల్లి మె1, (నిజం న్యూస్) జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామంలో బుడదెబ్బతో మునిగాల చందర్ (40) మృతి చెందడం…
Read More » -
శుక్రవారం నుండి సాంకేతిక పనులు ప్రారంభించాలని
*సాంకేతిక పరీక్షలకు దశలవారీగా చేపట్టాలి.* *మెడి గడ్డ వద్ద అదనపు సిబ్బంది, పనులు వేగవంతం* *సరస్వతి అప్ స్ట్రీమ్ బోర్ హోల్స్ లను ప్రారంభించండి* *నేటి నుండి…
Read More »
