Latest Telugu News
-
తెలంగాణ
ఫీజు రీయింబర్స్మెంట్పై స్పష్టత కోరిన హైకోర్టు – జీవో 7 సస్పెన్షన్ కొనసాగింపు
హైదరాబాద్, మే 5: ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. జీవో నెం.7పై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయడం కుదరదని స్పష్టం చేసిన కోర్టు, విద్యార్థుల ఖాతాల్లో ఫీజు బకాయిలు ఎప్పుడు జమ చేస్తారో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. …
Read More » -
-
-
-
-




