తెలంగాణ
-
ప్రేమను నిరాకరించిందనే కక్షతో యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన ప్రేమోన్మాది!
నిజం | 17 జూలై 2026 కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ పట్టణంలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.…
Read More » -
అధికారుల నిర్లక్ష్యం… విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో
గురుకుల విద్యార్థుల నివాసాల మధ్యే చనిపోయిన ఎలుకలు.. కనీస వసతులు లేక విద్యార్థులు నరకయాతన.. హాస్టల్ ప్రాంగణంలో పరిశుభ్రత అనేది పూర్తిగా కరువైంది. అధికారుల నిర్లక్ష్యం పర్యవేక్షణ…
Read More » -
రూ.60 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ శాఖ ఈఈ, ఏఈ
ఆదిలాబాద్, జూలై 16 (నిజం న్యూస్): అవినీతికి పాల్పడిన ఇద్దరు ఇరిగేషన్ శాఖ అధికారులను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.…
Read More » -
మహిళ గోప్యతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
నిజం న్యూస్, జూలై 16: విచారణ పేరుతో పౌరుల వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించే అధికారులకు గట్టి హెచ్చరికగా నిలిచే కీలక తీర్పును బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్…
Read More » -
భార్యపై అనుమానాలు.. ధార్వాడ్లో ప్రముఖ వైద్యుడి దారుణ హత్య
నిజం న్యూస్ | ధార్వాడ్ | జూలై 16, 2026 కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ నగరంలో జూలై 15 (బుధవారం) చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం…
Read More » -
రూ.20 వేల లంచం స్వీకరిస్తూ ఏసీబీకి చిక్కిన జిల్లా భూగర్భ జలాల అధికారి..
డేటా ఎంట్రీ ఆపరేటర్ అరెస్ట్ నిజం న్యూస్ హైదరాబాద్, జూలై 15: సూర్యాపేట జిల్లా భూగర్భ జలాల శాఖలో అవినీతి బాగోతం వెలుగుచూసింది. జిల్లా గ్రౌండ్ వాటర్…
Read More » -
తెలంగాణలో SIR గడువు పొడిగింపు.. ఆగస్టు 3 వరకు ఓటర్లకు మరో అవకాశం
హైదరాబాద్, జూలై 15 (నిజం న్యూస్) తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియలో ఎన్నికల సంఘం…
Read More » -
రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్..
ఇంట్లో రూ.32.31 లక్షల నగదు స్వాధీనం నిజం న్యూస్, జూలై 15 పెద్దపల్లి జిల్లా మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న కల్లెపల్లి సతీష్ కుమార్…
Read More » -
ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్
హుజూర్నగర్ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ హుజూర్నగర్ పట్టణంలోని నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండే ప్రధాన ప్రాంతంలో ఉన్న…
Read More » -
షాబాద్ ఆరు హత్యల కేసుకు ముగింపు.. ప్రధాన నిందితుడు రాజ్కుమార్ మృతి
రంగారెడ్డి జిల్లా | జూలై 13 | నిజం న్యూస్ రంగారెడ్డి జిల్లా షాబాద్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.…
Read More »