తెలంగాణ
-
రూ.14 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ పాలన అధికారి
హైదరాబాద్,తేదీ: 25,ఆగస్ట్,నిజం న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు మండలంలో రూ.14 వేల లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ పాలన అధికారి ఏసీబీ అధికారులకు చిక్కారు.…
Read More » -
రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు పన్ను అధికారులు
24 ఆగస్టు 2026 | నిజం న్యూస్ ఆదిలాబాద్: నిర్మల్ సర్కిల్లో రూ.50 వేల లంచం తీసుకుంటూ రాష్ట్ర పన్నుల శాఖకు చెందిన ఇద్దరు అధికారులు ఏసీబీకి…
Read More » -
₹75 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ, కానిస్టేబుల్
హైదరాబాద్, ఆగస్టు 23, నిజం న్యూస్: చందానగర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ, కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.…
Read More » -
ఫోన్పే ద్వారా లంచం.. ఏసీబీ వలలో లింగయ్యపల్లి పంచాయతీ కార్యదర్శి
ఫోన్పే ద్వారా లంచం.. ఏసీబీ వలలో లింగయ్యపల్లి పంచాయతీ కార్యదర్శి జన్నారం, ఆగస్టు 21 (నిజం న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో అవినీతి అధికారులపై ఏసీబీ…
Read More » -
స్టేషన్ బెయిల్, చార్జ్షీట్లో అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్
కామారెడ్డి జిల్లా, 21-08-2026 | నిజం న్యూస్: లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా రాజంపేట పోలీస్స్టేషన్ ఎస్సై దువ్వల అంజనేయులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన…
Read More » -
ప్రియుడి మోజులో కన్నతల్లి ఘోరం.. భర్తతో పాటు కుమారుడిని కూడా హతమార్చిన దారుణం
బెంగళూరు, ఆగస్టు 19: నిజం న్యూస్: వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఈ ఘటనను చూసిన…
Read More » -
కొత్త ఆర్ధిక కేంద్రంగా జహీరాబాద్
తెలంగాణ ఆర్థిక అభివృద్ధి అంటే ఇప్పటివరకు హైదరాబాద్ చుట్టూ తిరిగే కథగానే కనిపించింది. ఐటీ, ఫార్మా, బయోటెక్, సేవారంగాల్లో హైదరాబాద్ సాధించిన స్థానం రాష్ట్రానికి బలమైన ఆర్థిక…
Read More » -
భవన అనుమతి కోసం రూ.20 వేల లంచం.. ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్
హైదరాబాద్ | ఆగస్టు 18, 2026 | నిజం న్యూస్ భవన నిర్మాణ అనుమతి ఫైల్ ప్రాసెసింగ్తో పాటు బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్, నిర్మాణ పనులు ప్రారంభించేందుకు…
Read More » -
ఖమ్మం జిల్లా ట్రైనీ డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య.. మహబూబాబాద్లో విషాదం
మహబూబాబాద్, ఆగస్టు 18, నిజం న్యూస్: మహబూబాబాద్ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో గ్రూప్-2 కేడర్లో ట్రైనీ డిప్యూటీ తహశీల్దార్గా శిక్షణ పొందుతున్న డోలి…
Read More »
