తెలంగాణ
-
కాలేశ్వరానికి చేరుకున్న ముఖ్యమంత్రి.
కాలేశ్వరానికి చేరుకున్న ముఖ్యమంత్రి. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి. ముక్తేశ్వరుని కి ప్రత్యేక పూజలు మహాదేవపూర్ భూపాలపల్లి( నిజం న్యూస్) మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శన తో పాటు…
Read More » -
కాలేశ్వరానికి బయలుదేరిన ముఖ్యమంత్రి.
కాలేశ్వరానికి బయలుదేరిన ముఖ్యమంత్రి. మహదేవపూర్, భూపాలపల్లి (నిజం న్యూస్) కాలేశ్వరం మేడిగడ్డ పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మూడు గంటలకు బేగంపేట్ విమానాశ్రయం…
Read More » -
నేడు రైతుల ఖాతాల్లోకి రెండో విడత ‘రైతు భరోసా’ నిధులు జమ
45 లక్షల మందికి రూ.2,206 కోట్లు విడుదల! వానాకాలం, యాసంగి పంటల సాగులో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు…
Read More » -
సి ఎమ్ పర్యటన వివరాలు ఇవే
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఏప్రిల్ 20వ తేదీ సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటాన వివరాలు,మధ్యాహ్నం 1.45 గంటలకు నివాసం నుంచి బయలుదేరి 2.00…
Read More » -
ఆలయ పున ప్రతిష్ట పనుల ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.
ఆలయ పున ప్రతిష్ట పనుల ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. పనులను పరిశీలించిన కలెక్టర్ ఎస్పీలు మహాదేవపూర్, భూపాలపల్లి: ఏప్రిల్ 19 (నిజం న్యూస్) రేపు సోమవారం రాష్ట్ర…
Read More » -
రైతుల సమక్షంలో రెడ్డి రైతు భరోసా…మంత్రి తుమ్మల
రైతుల సమక్షంలో రెడ్డి రైతు భరోసా,మంత్రి తుమ్మల రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 5563 కోట్ల రూపాయలు విడుదల. రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం.…
Read More » -
రెండు కిలోల బియ్యం కట్,?
రెండు కిలోల బియ్యం కట్,? సూరారం గ్రామంలో రేషన్ డీలర్ అరాచకం.!? ప్రశ్నిస్తే ప్రభుత్వం సరిపడా బియ్యం సరఫరా చేయలేదు.? లబోదిబోమంటున్న బాధితులు, అధికారులు చర్యలు తీసుకోవాలి,…
Read More » -
నిజం న్యూస్ ఎఫెక్ట్..పాఠశాల వదిలిపెట్టి ఇసుక క్వారీ పనికి వెళ్లిన ఉపాధ్యాయుడిపై MEO విచారణ
’”నిజం న్యూస్ ఎఫెక్ట్” పాఠశాల సందర్శించిన ఎమ్ ఈ ఓ. వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు పెట్టిన ఉపాధ్యాయుడు. పూర్తిస్థాయి రికార్డులు పరిశీలించి, ఉపాధ్యాయునికి వార్నింగ్. మరొకసారి…
Read More » -
ఉద్యోగం కన్నా ఇసుక క్వారీ ముద్దు
ఉద్యోగం కన్నా ఇసుక క్వారీ ముద్దు. పాఠశాల వదిలిపెట్టి ఇసుక క్వారీ పనికి వెళ్లిన ఉపాధ్యాయుడు. సెలవు పెట్టిండా డుమ్మ కొట్టిండా, వేల జీతం సరిపోవడం లేదా.…
Read More » -
తగు జాగ్రత్తలతో వడదెబ్బ నుంచి రక్షించుకుందాం
డా. వేణు గోపాల్ నాయక్ సన్ స్ట్రోక్ (వడదెబ్బ) గురించి లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల…
Read More »