జాతీయం
-
ఐఫోన్ కోసం మొదలైన వివాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన విషాదం
ఛత్రపతి సంభాజీనగర్, నిజం న్యూస్,ఆగస్టు 23: మొబైల్ ఫోన్ కొనుగోలు విషయంలో తల్లిదండ్రులతో జరిగిన వివాదం చివరకు ఓ కుటుంబంలోని ముగ్గురి ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన…
Read More » -
చెన్నైలో మహిళ హత్య.. శరీర భాగాలతో బిర్యానీ వండిన దంపతులు
చెన్నై, ఆగస్టు 23, నిజం న్యూస్: చెన్నైలో చోటుచేసుకున్న దారుణ హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. హయాత్ నిషా అనే మహిళను ఒడిశాకు చెందిన దంపతులు…
Read More » -
బోనాల పండుగకు వేల ఏళ్ల చరిత్ర..రాణి రుద్రమదేవి నుంచి శ్రీకృష్ణదేవరాయల వరకు
ఆగస్టు 9, 2026 | నిజం న్యూస్ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ చరిత్ర నిన్నమొన్నటిది కాదని, దానికి వేల ఏళ్ల సుదీర్ఘ…
Read More » -
యూపీఐపై ఫోన్పే సీఈవో కీలక ప్రకటన.. భారతీయ యూజర్లకు సేవలు ఎప్పటికీ ఉచితమే
ఆగస్టు 8, 2026 | నిజం న్యూస్ న్యూఢిల్లీ: భారతీయ వినియోగదారులకు యూపీఐ (Unified Payments Interface) సేవలు ఎప్పటికీ ఉచితంగానే కొనసాగుతాయని ఫోన్పే సీఈవో సమీర్…
Read More » -
ఆగస్టు 16లోగా LPG e-KYC పూర్తి చేయండి.. లేదంటే సబ్సిడీకి బ్రేక్!
నిజం న్యూస్ | ఆగస్టు 7, 2026 ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. LPG కనెక్షన్కు సంబంధించి ఆధార్…
Read More » -
సీఎం విజయ్ విడాకుల వ్యవహారానికి ఫుల్స్టాప్.. పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత
నిజం న్యూస్ | చెన్నై, ఆగస్టు 7, 2026 తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు సి. జోసెఫ్ విజయ్ వ్యక్తిగత…
Read More » -
స్కూల్ ఫీజులపై కాక్రోచ్ జనతా పార్టీ భారీ ఉద్యమం..
“క్యా బోల్తీ పబ్లిక్”తో దేశవ్యాప్త క్యాంపెయిన్కు శ్రీకారం న్యూఢిల్లీ, ఆగస్టు 7 (నిజం న్యూస్): దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న స్కూల్, కాలేజీ ఫీజులు, కోచింగ్ సెంటర్ల అధిక…
Read More » -
అస్సాంను అతలాకుతలం చేస్తున్న వరదలు.. 78కు చేరిన మృతులు
– 3 లక్షల మందిపై తీవ్ర ప్రభావం గువాహటి | 30 జూలై 2026 | నిజం న్యూస్ అస్సాంలో కురుస్తున్న ఎడతెరిపి భారీ వర్షాలు రాష్ట్రాన్ని…
Read More » -
ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన కీలక మార్పులు!
హైదరాబాద్ | నిజం న్యూస్ | జూలై 30: దేశవ్యాప్తంగా ఆగస్టు 1, 2026 నుంచి పలు కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు సామాన్య…
Read More »
