తెలంగాణ
-
అభివృద్ధి పేరుతో మట్టి దందా…పర్యావరణాన్ని రక్షించాలి
సింగరేణి మార్చి 26(నిజం న్యూస్):అభివృద్ధి పేరుతో జరుగుతున్న మట్టి దందాను తక్షణమే నిలిపివేయాలని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బానోత్…
Read More » -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అప్పులు చేయవద్దు….స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు తీసుకోవాలి
స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో మార్చి 26 (నిజం చెపుతాం) గురువారం…
Read More » -
సర్పంచుల హక్కుల కోసం ఐక్య పోరాటం…గ్రామ పంచాయతీల నిధుల ఫ్రీజ్ను ఎత్తివేయాలని డిమాండ్
– జిల్లా అధ్యక్షుడిగా కొప్పుల వెంకటరెడ్డి ఎన్నిక యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో:మార్చి 25(నిజం చెపుతాం) గ్రామ సర్పంచుల సమస్యల పరిష్కారం,హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటాలు…
Read More » -
రహదారి లేక ఎమ్-2 ఇసుక రవాణా నిలిపివేత
మహాదేవపూర్,భూపాలపల్లి;మార్చి 26 (నిజం న్యూస్) భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండల గోదావరి పరివాహక ప్రాంతానికి ఆనుకొని నిర్వహించబడిన మహాదేవపూర్ రెండు, ఇసుక క్వారీ, డంపింగ్ యార్డ్ నుండి…
Read More » -
శ్రీ కోదండ రామాలయంలో ప్రారంభమైన శ్రీరామ నవమి మహోత్సవాలు
నేరేడుచర్ల,మార్చి 26/నిజం చెపుతాం న్యూస్ :- నేరేడుచర్ల లోని శ్రీ కోదండ రామాలయంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న శ్రీరామనవమి మహోత్సవాలలో భాగంగా గురువారం వైభవంగా ప్రారంభమైనాయి, ఆలయ…
Read More » -
జాతీయ రహదారి పై ప్రమాదం ఒకరి మృతి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మహాదేవపూర్ జాతీయ రహదారి ఫారెస్ట్ చెక్ పోస్ట్ కు సమీపంలో, ఎదురుగా వస్తున్న ఎడ్ల బండిని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం…
Read More » -
ఎస్సీ యువతకు గుడ్ న్యూస్… స్వయం ఉపాధి దరఖాస్తులకు మరింత గడువు!
మహబూబాబాద్, మార్చి 25:జిల్లా ప్రతినిధి (నిజం న్యూస్ ) జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం ద్వారా 2025-26 సంవత్సరానికి సంబంధించి స్వయం ఉపాధి…
Read More »


