తెలంగాణ
-
చేర్యాల తహసీల్దార్ ఏసీబీ వలలో.. రూ.70 వేల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబాటు
హైదరాబాద్, జూలై 6, 2026 (నిజం న్యూస్): సిద్దిపేట జిల్లా చేర్యాల మండల తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు…
Read More » -
భర్త సంపాదించిన డబ్బులతోనే భర్త హత్య..!
నిజం న్యూస్,అనకాపల్లి, జూలై 6: ఆంధ్రప్రదేశ్లో అక్రమ సంబంధాల నేపథ్యంలో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా శ్రీరామపురంలో చోటుచేసుకున్న ఘటన…
Read More » -
నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం..
హైదరాబాద్ | జూలై 06 | నిజం న్యూస్ హైదరాబాద్లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు భవనంలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున సుమారు 1 గంట…
Read More » -
గొడవలకు అడ్డాగా మారుతున్న ధాబాలు
*గరిడేపల్లి లో…..ఇరు వర్గాల మధ్య ఘర్షణ* *వ్యక్తికి గాయాలు* *ప్రశాంతంగా ఉన్న పొనుగోడును రణరంగంగా మారకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల ఆవేదన* గరిడేపల్లి…
Read More » -
20 ఏళ్ల ప్రజా ప్రస్థానానికి మిడ్జిల్ వేదిక.. ప్రజల రుణం అభివృద్ధితో తీర్చుకుంటా: సీఎం రేవంత్ రెడ్డి
నిజం న్యూస్ | మిడ్జిల్ | జూలై 6, 2026 మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో నిన్న నిర్వహించిన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థాన కృతజ్ఞత సభలో…
Read More » -
మేము వెళ్లిపోతున్నాం.. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో”.. పిల్లలకు వీడియో కాల్ చేసి దంపతుల ఆఖరి వీడ్కోలు – ఘట్కేసర్లో విషాదం
హైదరాబాద్, జూలై 4: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న దంపతుల ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుంట్లూర్కు చెందిన రవికుమార్ (42), శిరీష…
Read More » -
టీచర్లు తినని భోజనం పిల్లలకు ఎందుకు..?
ఉపాధ్యాయ సంఘాల వైఖరిపై తలెత్తుతున్న ప్రశ్నలు హైదరాబాద్, జూలై 4 (నిజం న్యూస్): తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు…
Read More » -
భర్తను హత్య చేసి బాత్రూమ్ కింద పాతిపెట్టిన భార్య..
వామ్మో..! భర్తను హత్య చేసి బాత్రూమ్ కింద పాతిపెట్టిన భార్య.. 45 రోజుల తర్వాత బయటపడిన షాకింగ్ నిజం ఆగ్రా, జూలై 4 (నిజం న్యూస్):…
Read More » -
కవితకు ఈసీ బిగ్ షాక్..? ‘TRS’ పేరుపై అభ్యంతరాలు..
హైదరాబాద్, జూలై 4 (నిజం న్యూస్): తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన TRS (తెలంగాణ రక్షణ…
Read More » -
సీడ్ కంపెనీల దందా.. సన్న విత్తనాల ధరలకు రెక్కలు..! రైతులపై రూ.200 వరకు అదనపు భారం
హైదరాబాద్, జూలై 4, 2026 | నిజం న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ఏడు రకాల సన్న ధాన్యాలకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని ప్రకటించడంతో ఆయా రకాల విత్తనాలకు…
Read More »