క్రైమ్
-
వరంగల్ సీసీఎస్ ఎస్ఐపై తీవ్రమైన ఆరోపణలు.. వివాహిత ఫిర్యాదుతో కేసు నమోదు
– నాలుగేళ్లుగా లైంగిక వేధింపులు, బ్లాక్మెయిల్ చేసినట్లు బాధితురాలి ఆరోపణలు – హనుమకొండ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు – ఐజీకి ఫిర్యాదు…
Read More » -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో.. మహబూబాబాద్ జిల్లాలో కలకలం!
నిజం న్యూస్, మహబూబాబాద్, జూన్ 12: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన దాడుల్లో ఎంపీడీవో సహా ముగ్గురు వ్యక్తులు…
Read More » -
బిర్యానీ కోసం ఫోన్ వాగ్వాదం…నాలుగేళ్ల కుమారుడి కళ్లముందే తల్లిదండ్రుల ఆత్మహత్య
*బిర్యానీ కోసం ఫోన్ వాగ్వాదం.. దంపతుల విషాదాంతం* *నాలుగేళ్ల కుమారుడి కళ్లముందే తల్లిదండ్రుల ఆత్మహత్య.. విశాఖలో విషాద ఘటన* విశాఖపట్నం, జూన్ 9 (నిజం న్యూస్): చిన్నపాటి…
Read More » -
భర్తను ముక్కలు ముక్కలుగా నరికి సూట్కేస్లో కుక్కింది..! చెన్నైని కుదిపేసిన దారుణ హత్య
చెన్నై, జూన్ 9 (నిజం న్యూస్): తమిళనాడు రాజధాని చెన్నైలో అమానుష హత్య వెలుగులోకి వచ్చింది. భర్తను అత్యంత దారుణంగా హత్య చేసి, శవాన్ని ముక్కలుగా నరికి…
Read More » -
ప్లంబర్ అకౌంట్లో రూ.294 కోట్లు.. రూ.114 నుంచి రూ.294 కోట్లకు.. షాక్లో ప్లంబర్!
నిజం న్యూస్, జూన్ 7, 2026 బిహార్లో ఓ ప్లంబర్ బ్యాంక్ ఖాతాలో అనూహ్యంగా రూ.294 కోట్లు జమ కావడం సంచలనంగా మారింది. సాధారణంగా రోజువారీ కూలీ…
Read More » -
అనుమానమే ప్రాణాలు తీసిందా..? అత్తాపూర్లో భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త
హైదరాబాద్, జూన్ 6 (నిజం న్యూస్): రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన…
Read More » -
ఢిల్లీలో ఘోర అగ్నికీలలు.. 21 మంది సజీవ దహనం
30 మందికిపైగా గాయాలు.. మోదీ దిగ్భ్రాంతి, ఎక్స్గ్రేషియా ప్రకటన న్యూఢిల్లీ, జూన్ 3 (నిజం న్యూస్): దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుని 21 మంది…
Read More » -
ఆన్లైన్ బెట్టింగ్కు సుప్రీంకోర్టు షాక్.. జూదం మౌలిక హక్కు కాదు!
న్యూఢిల్లీ, జూన్ 3 (నిజం న్యూస్): దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్, రియల్ మనీ గేమింగ్ రంగానికి సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. డబ్బులు పందెంగా పెట్టి ఆడే…
Read More » -
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు భుజంగరావు నివాసాల్లో ఏసీబీ సోదాలు
*ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై విస్తృత తనిఖీలు* నిజం న్యూస్, హైదరాబాద్, జూన్ 3, 2026: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా…
Read More » -
ఏం జరిగిందో అర్థం కాక ముందే ఇద్దరు మహిళల మృతి.. భుక్య తండాలో విషాదం
మరిపెడ, జూన్ 3 (నిజం న్యూస్): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భుక్య తండా గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. ఏం జరిగిందో…
Read More »