క్రైమ్
-
వేగంగా విస్తరిస్తున్న ‘షుగర్ డాడీ’ కల్చర్..
యువతను లక్ష్యంగా చేసుకున్న డిజిటల్ ఉచ్చు! ఆర్థిక ఇబ్బందులు.. విలాసవంతమైన జీవితంపై మోజు.. సోషల్ మీడియా ప్రభావంతో పెరుగుతున్న ప్రమాదకర ధోరణి తల్లిదండ్రులు, విద్యార్థులు…
Read More » -
రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్ ఖమ్మం జిల్లాలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి ఉక్కుపాదం మోపింది. ముదిగొండ మండలం భానాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి…
Read More » -
హైదరాబాద్లో మ్యాట్రిమోనియల్ ముసుగులో రూ.46.65 లక్షల సైబర్ మోసం.. నలుగురు అరెస్ట్
| జూన్ 26, 2026 | స్టేట్ బ్యూరో – నిజం న్యూస్ హైదరాబాద్లో మరో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో మహిళగా…
Read More » -
గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్.. తక్కువ ధరకే బంగారం పేరుతో భారీ మోసం
హైదరాబాద్, జూన్ 26 (స్టేట్ బ్యూరో – నిజం న్యూస్): తక్కువ ధరకే స్వచ్ఛమైన బంగారం ఇప్పిస్తానంటూ పలువురి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి మోసాలకు…
Read More » -
ప్రియుడి కోసం కాబోయే భర్త హత్య.. రూ.17 కోట్ల పెళ్లి కలలు క్షణాల్లో ఛిద్రమ్
పూణే, జూన్ 24 (స్టేట్ బ్యూరో): మహారాష్ట్రలోని పూణే జిల్లాలో చోటుచేసుకున్న ఓ సంచలన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది నవంబర్లో అంగరంగ…
Read More » -
ఖాకీ కక్కుర్తికి ఏసీబీ చెక్.. రూ.50 వేల లంచంతో పట్టుబడ్డ ఎస్ఐ అరెస్ట్
హైదరాబాద్, జూన్ 23 (స్టేట్ బ్యూరో – నిజం న్యూస్): హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) వి. నర్సింహులు…
Read More » -
అక్రమాస్తుల కేసులో ఎక్సైజ్ అధికారి అరెస్ట్
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్పై ఏసీబీ కేసు నమోదు.. రూ.3 కోట్లకుపైగా ఆస్తుల గుర్తింపు స్టేట్ బ్యూరో, నిజం న్యూస్ హైదరాబాద్, జూన్ 23 (మంగళవారం): నిజామాబాద్ జిల్లా…
Read More » -
వివాహేతర సంబంధం కోసం భర్త హత్య.. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం విఫలం
హైదరాబాద్, జూన్ 23 (నిజం న్యూస్ – స్టేట్ బ్యూరో) వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను దారుణంగా హత్య చేసి, అనంతరం ఆత్మహత్యగా నమ్మించే…
Read More » -
విధి నిర్వహణలోనే విషాదం.. లారీ ఢీకొని డీటీవో వెంకన్న మృతి
భూపాలపల్లి, జూన్ 22 (నిజం న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లా రవాణా అధికారి (డీటీవో) మద్దోజు వెంకన్న సోమవారం…
Read More » -
రూ.2 కోట్ల బీమా కోసం భర్త హత్య కేసు.. నిందితురాలి తల్లి ఆత్మహత్య
స్టేట్ బ్యూరో,నిజం న్యూస్, బెళగావి, జూన్ 22: కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో సంచలనం సృష్టించిన రిటైర్డ్ జవాన్ హత్య కేసు విషాదాంతంగా మారింది. రూ.2 కోట్ల…
Read More »