క్రైమ్
-
ఏసీబీ వలలో మండల విద్యాధికారి రవీందర్, మరో ఉద్యోగి
మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ వలలో గూడూరు మండల విద్యాధికారి రవీందర్, మరో ఉద్యోగి మహబూబాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించి…
Read More » -
స్వైర విహారంతో రెచ్చిపోతున్న వీధి కుక్కలు
పర్వతగిరి నిజం న్యూస్ మండలంలోని కల్లెడ గ్రామంలో పిచ్చికుక్క స్వేర విహారం చేసింది పలువురు గ్రామస్తులపైదాడి చేసి తీవ్రంగా కరిచింది గ్రామానికి చెందిన చిరుత సతీష్ పై…
Read More » -
జేఎన్టీయూకి బాంబు బెదిరింపు…ఏ క్షణంలోనైనా పేలిపోయే అవకాశం ఉందని మొయిల్
హైదరాబాద్లోని కూకట్పల్లి జేఎన్టీయూలో బాంబులు పెట్టామని అది ఏ క్షణంలోనైనా పేలిపోయే అవకాశం ఉందని అధికారిక వెబ్ సైట్ కు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయినారు. మంగళవారం…
Read More » -
పిచ్చికుక్క దాడిలో మేకల కాపరికి తీవ్ర గాయాలు
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజుర గ్రామానికి చెందిన భూమన్న మేకల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మేకల మంద వద్ద కాపలాగా…
Read More » -
డ్రైవింగ్ లైసెన్స్కు కొత్త రూల్స్… మూడు దశల పరీక్ష తప్పనిసరి..!
హైదరాబాద్: ఏప్రిల్ 05 రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానంలో కీలకమైన మార్పులు చేసింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న…
Read More » -
లంచం తీసుకుంటూ పట్టుబడిన జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు
హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, పే-బిల్ సెక్షన్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కె. రమేష్ (48), ఫిర్యాదుదారుడి నుండి రూ. 13,000 లంచం డిమాండ్ చేసి…
Read More » -
కొండగట్టు ఆలయంలో కూలిన పందిరి…15 మంది భక్తులకు తీవ్ర గాయాలు..వారిలో ఇద్దరు
కొండగట్టు ఆలయంలో ప్రమాదం.. కొండగట్టు ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవం సందర్భంగా వేసిన పందిరి కూలి పలువురు భక్తులు గాయపడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కేశఖండనం…
Read More » -
వారణాసి గంగా ఘాట్లో దారుణం… మహిళలపై పూజారి అసభ్య ప్రవర్తన
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి గంగా ఘాట్ వద్ద ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పడవ ప్రయాణంలో ఉన్న ఇద్దరు మహిళలతో ఒక పూజారి అత్యంత అసభ్యంగా…
Read More » -
బస్సులో మంటలు.. ప్రయాణికులందరూ సురక్షితం….చెప్పుల కోసం బస్సులోకి వెళ్లిన మహిళ చర్యపై ఆశ్చర్యం
విజయవాడలో మంగళవారం తెల్లవారు జామున ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. రావులపాలెం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న సాయి ఆర్కే ట్రావెల్స్కు చెందిన బస్సు…
Read More » -
రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం… ముగ్గురు చిన్నారులకు ప్రాణ సంకటం
నిబంధనలు గాలికి… బూడిద కళ్ళలోకి సంపాదించుకుంటున్న మిల్లర్లు…ఇబ్బందులు పడుతున్న ప్రజలు… హుజూర్నగర్ లో ఉన్న రైస్ మిల్లుల యాజమాన్యాల బాధ్యతారాహిత్యం సామాన్య ప్రజల ప్రాణాల మీదకు వస్తుంది.…
Read More »