క్రైమ్
-
రైలు కిందపడి దంపతుల బలవన్మరణం.. ఆర్థిక ఇబ్బందులతో విషాదాంతం
నిజం న్యూస్ | వరంగల్ | జూలై 3 ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఓ దంపతులు రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన గురువారం…
Read More » -
ఏసీబీ దాడుల్లో డీఎస్పీ అక్రమాస్తుల గుట్టురట్టు..! కోట్ల విలువైన భూములు, విల్లాలు, నగదు, బంగారం స్వాధీనం
నిజం న్యూస్, 02-07-2026: తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS), హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) సంకిరెడ్డి భీమ్ రెడ్డిపై అక్రమాస్తుల…
Read More » -
నిద్రలో భర్త చెవిలో విషం పోసిన భార్య..! రుణభారం నుంచి తప్పించుకోవాలనే దారుణ కుట్ర
– తమిళనాడులో సంచలనం నిజం న్యూస్ | జూలై 2, 2026 తంజావూరు (తమిళనాడు): రుణభారం నుంచి బయటపడేందుకు కట్టుకున్న భర్తనే అంతమొందించాలని ప్రయత్నించిన భార్య…
Read More » -
భూతగాదాలు, మూడనమ్మకాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు.
హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు* గరిడేపల్లి జూలై 1 (నిజం చెపుతాం) జిల్లాలో ప్రతి బుధవారం రోజున నిర్వహించనున్న పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో…
Read More » -
అక్రమ సంబంధం కోసం భర్తను హత్య..! గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం – నిజామాబాద్లో సంచలనం
01 జూలై 2026 | నిజం న్యూస్ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న…
Read More » -
మాజీ సర్పంచ్ యాకయ్య దారుణ హత్య.. ఇంటి ముందే నిద్రిస్తున్న సమయంలో కిరాతకంగా చంపిన దుండగులు
మహబూబాబాద్, జూలై 1 (నిజం న్యూస్): మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ పిట్టల యాకయ్య (57) దారుణ హత్యకు గురైన ఘటన…
Read More » -
ఆధార్తో రూ.3 లక్షల లోన్ అంటూ మోసం..! నకిలీ ప్రకటనలపై కేంద్రం హెచ్చరిక
హైదరాబాద్, జూలై 1 (నిజం న్యూస్): ఆధార్ కార్డు ఉంటే ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.3 లక్షల వరకు రుణం ఇస్తామని సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికగా…
Read More » -
రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న ఏసీబీ ట్రాప్ – నగదు స్వాధీనం, అధికారి అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 30 (నిజం న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం…
Read More » -
SIR జాబితా భయం.. కారు డ్రైవర్ విషాదాంతం – పేరు లేదన్న ఆందోళనతో ఆత్మహత్య
హైదరాబాద్, జూన్ 29 (నిజం న్యూస్): హైదరాబాద్ నగరంలోని బోరబండ భరత్నగర్లో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐఆర్ (SIR) జాబితాలో తన పేరు లేదన్న ఆందోళనతో…
Read More » -
ముంబై మొహర్రం ఊరేగింపులో భారీ కుట్ర భగ్నం..! 15 వేల మందిని బలితీసుకోవాలన్న దురాలోచన విఫలం
ముంబై, జూన్ 29 (నిజం న్యూస్): దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని వేలాది మంది ప్రాణాలను బలితీసుకోవాలని పన్నిన భారీ కుట్రను…
Read More »