క్రైమ్
-
మహిళ గోప్యతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
నిజం న్యూస్, జూలై 16: విచారణ పేరుతో పౌరుల వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించే అధికారులకు గట్టి హెచ్చరికగా నిలిచే కీలక తీర్పును బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్…
Read More » -
భార్యపై అనుమానాలు.. ధార్వాడ్లో ప్రముఖ వైద్యుడి దారుణ హత్య
నిజం న్యూస్ | ధార్వాడ్ | జూలై 16, 2026 కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ నగరంలో జూలై 15 (బుధవారం) చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం…
Read More » -
సైబర్ మోసంలో డబ్బు పోయిందా?.. ఇక నేరుగా మీ ఖాతాలోకే రీఫండ్!
హైదరాబాద్,16 జూలై 2026 – నిజం న్యూస్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి కష్టార్జిత డబ్బును కోల్పోయిన బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) శుభవార్త…
Read More » -
రూ.20 వేల లంచం స్వీకరిస్తూ ఏసీబీకి చిక్కిన జిల్లా భూగర్భ జలాల అధికారి..
డేటా ఎంట్రీ ఆపరేటర్ అరెస్ట్ నిజం న్యూస్ హైదరాబాద్, జూలై 15: సూర్యాపేట జిల్లా భూగర్భ జలాల శాఖలో అవినీతి బాగోతం వెలుగుచూసింది. జిల్లా గ్రౌండ్ వాటర్…
Read More » -
రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్..
ఇంట్లో రూ.32.31 లక్షల నగదు స్వాధీనం నిజం న్యూస్, జూలై 15 పెద్దపల్లి జిల్లా మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న కల్లెపల్లి సతీష్ కుమార్…
Read More » -
ప్రియుడి కోసం భర్తను కిరాతకంగా హత్య..
11 నెలల తర్వాత కాల్ డేటాతో బయటపడిన నవీ ముంబై మర్డర్ మిస్టరీ జూలై 14, 2026 | నిజం న్యూస్ మహారాష్ట్రలోని నవీ ముంబైలో అత్యంత…
Read More » -
ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్
హుజూర్నగర్ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ హుజూర్నగర్ పట్టణంలోని నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండే ప్రధాన ప్రాంతంలో ఉన్న…
Read More » -
షాబాద్ ఆరు హత్యల కేసుకు ముగింపు.. ప్రధాన నిందితుడు రాజ్కుమార్ మృతి
రంగారెడ్డి జిల్లా | జూలై 13 | నిజం న్యూస్ రంగారెడ్డి జిల్లా షాబాద్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.…
Read More » -
బ్యాంకాక్లో ఘోర అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి
బ్యాంకాక్, జూలై 13 (నిజం న్యూస్): థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లోని ఓ ప్రముఖ పబ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచెత్తింది. ఈ ప్రమాదంలో 27…
Read More » -
ఆరుగురి హత్య కేసులో కీలక చర్య.. షాబాద్ సీఐ క్రాంతి రెడ్డి సస్పెన్షన్
పరారీలో ఉన్న రాజ్కుమార్ ఆచూకీకి రూ.2 లక్షల రివార్డు.. 10 ప్రత్యేక బృందాలతో గాలింపు నిజం న్యూస్, జూలై 11: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో సంచలనం…
Read More »