క్రైమ్
-
150 ఇందిరమ్మ ఇళ్ల నిధులు ఒకే ఖాతాలోకి…?
హుజూర్ నగర్ ఐసీఐసీఐ బ్యాంక్ లో లబ్ధిదారులందరికీ ఒకే అకౌంట్..! హుజూర్ నగర్ నియోజక వర్గంలో ‘ఇందిరమ్మ’ ఇళ్లలో రూ. 5 కోట్ల నిధులు గోల్మాల్..?…
Read More » -
బాలికకు బంధువే… అయినా.. మైనర్ బాలిక మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్
వరుసకు చెల్లి అయ్యే మైనర్ బాలిక మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్ ప్రేమ పేరుతో మోసం… బెదిరింపులతో విషాదాంతం స్టేట్ బ్యూరో నిజం న్యూస్:ఏప్రిల్…
Read More » -
గడ్డివాములకు నిప్పు పెట్టిన దుండగులు… రైతు కుటుంబంలో తీవ్ర విషాదం
గడ్డివాముకు నిప్పు…రూ. 50,000/- వేల ఆస్తి నష్టం..! సూర్యాపేట, నిజం చెపుతాం న్యూస్ హుజూర్ నగర్ మండల పరిధిలోని వేపల సింగారం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు…
Read More » -
బెంగుళూరులో సైకో ప్రేమికురాలు…తనను పట్టించుకోవడంలేదని ప్రియుడి చేతులు, కాళ్లు కట్టేసి..
బెంగుళూరులో సైకో ప్రేమికురాలు తనను పట్టించుకోవడంలేదని ప్రియుడి చేతులు, కాళ్లు కట్టేసి సజీవ దహనం చేసిన సంఘటన బెంగుళూరులోని రాజాజీనగర్ పరిధిలోని భాష్యం సర్కిల్ వద్ద జరిగింది.…
Read More » -
జనన ధృవీకరణ పత్రాల ఆలస్య నమోదుకు లంచం అడిగిన ఆర్డీవో
జనన ధృవీకరణ పత్రాల ఆలస్య నమోదుకు ఆర్డీవో లంచం డిమాండ్ చేయగా ఫిర్యాదు దారులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు మంగళవారం సదరు ఆర్డీవోను రెడ్…
Read More » -
రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎసీబీకి చిక్కిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్..!
బిచ్కుండా అధికారి అరెస్ట్ కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా బిచ్కుండా మండలంలో విధులు నిర్వహిస్తున్న ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దీను సత్యనారాయణ లంచం తీసుకుంటూ యాంటీ…
Read More » -
పూజల పేరిట రూ.10 లక్షల మోసం… ప్రధానోపాధ్యాయుడు రిమాండ్కు..
మహబూబాబాద్: ఏప్రిల్ 14 (నిజం చెబుతాం) మహబూబాబాద్ జిల్లాలో పూజల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని పోలీసులు రిమాండ్కు…
Read More » -
అకస్మాత్తుగా చెలరేగిన మంటలు… భయాందోళనలకు గురైన రైతులు
అగ్నిమాపక సిబ్బంది చొరవతో పరిస్థితి అదుపులో స్టేట్ బ్యూరో, శ్రీనివాస్ నాయక్ ,ఏప్రిల్ 14: నిజం న్యూస్ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండ…
Read More » -
ఏటీఎంకు కన్నం వేసిన CMS ఉద్యోగి అరెస్ట్
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఏటీఎం చోరీ కేసు చేధించిన పోలీసులు నగదు కాజేసిన CMS ఉద్యోగి నరేష్ అరెస్ట్. తిరుపతి వైపు పారిపోతుండగా నెల్లూరు వద్ద అరెస్ట్…
Read More » -
నకిలీ ఫోన్ పే లతో తస్మాత్ జాగ్రత్త
డిజిటల్ లావాదేవీల పేరుతో మోసాలు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి హుజూర్ నగర్ ఎస్ఐ బండి మోహన్ హెచ్చరిక. ఫోన్ పేతో మోసం..! హుజూర్నగర్,…
Read More »