క్రైమ్
-
అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం భారీగా పట్టివేత…
మహబూబాబాద్ జిల్లా, కురవి,(నిజం చెపుతాం), మార్చి, 19 : మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారీ స్థాయిలో నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సారాయి…
Read More » -
రాబరీ కేసు ఛేదన, నలుగురు నిందితుల అరెస్ట్, రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించి న రాబరీ కేసును పోలీసులు ఛే దించారు. నల్లగొండ జిల్లా సీసీఎస్ మరియు ఆత్మకూరు పోలీసుల సంయుక్త చర్యలో నలుగురు నిందితులను…
Read More » -
కోదాడలో కల్తీ వంట నూనె కలకలం…బ్రాండెడ్ డబ్బాల్లో కల్తీ నూనెను నింపి దుకాణాలకు సరఫరా..?
కోదాడ పట్టణంలో ఆంధ్ర ప్రాంతం నుంచి తెచ్చిన చౌక నాణ్యతగల నూనెను ఊరి చివర గోదాముల్లో నిల్వ చేసి, బ్రాండెడ్ డబ్బాల్లో కల్తీ నూనెను నింపి, సీల్…
Read More » -
హుజూర్ నగర్ లో యధేచ్ఛగా ఫుట్ పాత్ ఆక్రమణలు…అక్రమ కట్టడాల వెనుక ఉన్న ‘అదృశ్య హస్తం’ ఎవరిది..?
చలువ రేకులతో దర్జాగా కబ్జా..! *ఫుట్ పాత్ పై బోరు బావి వేయడానికి అనుమతి ఎవరిచ్చారు*..? *భవిష్యత్తులో డ్రైనేజీ పనులకు…రోడ్డు విస్తరణకు ..బోరు బావులు అడ్డంకిగా మారవా*..?…
Read More » -
రూ. 2 కోట్ల CMR బియ్యాన్ని ఎగ్గొట్టిన ఉత్తమ్ అనుచరుడు..?
రూ. కోటి ఫైన్ వేసిన అధికారులు..! భార్య సర్పంచ్ గా గెలవడం కోసం సీ.ఎం.ఆర్ సొమ్ము వాడుకున్నాడన్న ఆరోపణలు…? మంత్రి ఉత్తమ్ కు ఇదంతా తెలియదా..? అమరవరం…
Read More » -
POCSO: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 𝟓 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష…బాలికకు రూ. 1,00,000/- పరిహారం
POCSO: ఎనిమిదేళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. హకా భవన్లోని పోక్సో (POCSO) చట్టం…
Read More » -
జీతం బిల్లులను మంజూరు చేయడానికి లంచం…పట్టుకున్న ఏసీబీ అధికారులు
మోత్కూర్ ఎస్.టి.ఓ (STO) కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న ఎండి. ఖదీర్, అధికారిక పనుల నిమిత్తం ఫోన్పే (PhonePe) ద్వారా పలుమార్లు లంచాలు వసూలు చేసినట్లు ఆరోపణలు…
Read More » -
డెక్కన్ cement ఆక్రమణలపై 16న C.E.C ఎదుట విచారణ
డెక్కన్ సిమెంట్ ఆటవీభూముల ఆక్రమణల వివాదంపై ఈరోజు విచారణ చేపట్టనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి అటవీ శాఖకు సంబంధించిన అధికారుల బృందాలు. మరొకమారు ఈనెల 16వ తారీకున…
Read More » -
కృష్ణానదిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గల్లంతు ?
చింతలపాలెం, మార్చి 11 (నిజం న్యూస్ ) : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింత్రియాల గ్రామంలో తీవ్రవిషాదం నెలకొంది. కృష్ణానదీ తీరానికి వెళ్లిన ఇద్దరు పిల్లలు…
Read More » -
మహిళా పొదుపు సంఘానికి మంజూరైన రూ. 20 లక్షలను ప్రాసెస్ చేసేందుకు లంచం డిమాండ్…పట్టుకున్న ఏసీబీ అధికారులు
కూకట్పల్లి జోన్, మూసాపేట్ సర్కిల్-53 కమ్యూనిటీ ఆర్గనైజర్ కె. మురళి, ఒక మహిళా పొదుపు సంఘానికి మంజూరైన రూ. 20 లక్షల రుణాన్ని ప్రాసెస్ చేసినందుకు గాను,…
Read More »