జనన ధృవీకరణ పత్రాల ఆలస్య నమోదుకు లంచం అడిగిన ఆర్డీవో

జనన ధృవీకరణ పత్రాల ఆలస్య నమోదుకు ఆర్డీవో లంచం డిమాండ్ చేయగా ఫిర్యాదు దారులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు మంగళవారం సదరు ఆర్డీవోను రెడ్ హ్యండెడ్ పట్టుకున్నారు.

జనన ధృవీకరణ పత్రాల ఆలస్య నమోదుకు ఆర్డీవో లంచం డిమాండ్ చేయగా ఫిర్యాదు దారులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు మంగళవారం సదరు ఆర్డీవోను రెడ్ హ్యండెడ్ పట్టుకున్నారు. వివరాల్లోనికి వెళితే

నారాయణపేట రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) పాత్లావత్ రామచందర్, ఫిర్యాదుదారుడు, అతని నలుగురు స్నేహితుల జనన ధృవీకరణ పత్రాల ఆలస్య నమోదుకు సంబంధించిన ఫైలును ఆమోదించేందుకు గాను

రూ. 25,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అనంతరం ఆయన వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button