రహదారి లేక ఎమ్-2 ఇసుక రవాణా నిలిపివేత

భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండల గోదావరి పరివాహక ప్రాంతానికి ఆనుకొని నిర్వహించబడిన మహాదేవపూర్ రెండు, ఇసుక క్వారీ, డంపింగ్ యార్డ్ నుండి ఇసుక రవాణాకు రహదారి సౌకర్యం లేక, మూడు రోజులుగా క్వారీ లో ఇసుక నిర్వహణ నిలిపివేయడం జరిగింది

మహాదేవపూర్,భూపాలపల్లి;మార్చి 26 (నిజం న్యూస్)

భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండల గోదావరి పరివాహక ప్రాంతానికి ఆనుకొని నిర్వహించబడిన మహాదేవపూర్ రెండు, ఇసుక క్వారీ, డంపింగ్ యార్డ్ నుండి ఇసుక రవాణాకు రహదారి సౌకర్యం లేక, మూడు రోజులుగా క్వారీ లో ఇసుక నిర్వహణ నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం మండలంలో ఇసుక క్వారీల నిర్వహణతో రో

జుకు 120 గ్రామస్తులకు పొందడం జరుగుతుంది, ఎమ్2 ఇసుక క్వారీ మంగళవారం నుండి ఇసుక రవాణా నిలిపివేయడంతో ఈ క్వారీ పై ఆధారపడ్డ రోజువారీ 40 కుటుంబాలు ఉపాధి లేకుండా పోయింది, మరోవైపు ఈ ఇసుక క్వారీ నిర్వహణలో 100కు పైచిలుకు లారీల్లో ఇసుక రవాణా తో ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం లేకుండా పోయింది.

 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button