కోలుకుంటున్న స్టాక్ మార్కెట్
బీఎస్ ఐ సెన్సెక్స్ ఏకంగా 1814 పాయింట్లు లాభపిడింది. 73762 వద్దకు చేరగా ఎస్ఎస్ఈ నిఫ్టీ 567 పాయింట్లు పెరిగి 22,899 వద్ద ట్రేడ్ అవుతుంది..

కొత్త ఆర్థిక సంవత్సరం భారత్ స్టాక్ మార్కెస్ట్ శుభారాంబాన్ని ఇచ్చింది..
గత ఇరాన్ యుధ భాయాలతో భారీగా పతమైన సూచీలు.. బుధవారం ట్రేడింగ్ ప్రారభంలోనే భారీ లాభాలలో దూసుకెళ్ళతుంది..
బీఎస్ ఐ సెన్సెక్స్ ఏకంగా 1814 పాయింట్లు లాభపిడింది. 73762 వద్దకు చేరగా ఎస్ఎస్ఈ నిఫ్టీ 567 పాయింట్లు పెరిగి 22,899 వద్ద ట్రేడ్ అవుతుంది..


