జాతీయం
-
FINAL : పటిష్ట స్థితిలో జమ్మూ & కాశ్మీర్
రంజీ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక (KAR) మరియు జమ్మూ కాశ్మీర్ (JAM) జట్లు మంగళవారం హుబ్లీలోని డి.ఆర్. బెంద్రే క్రికెట్ స్టేడియంలో తలపడుతున్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్…
Read More » -
కన్యాకుమారి నుండి కార్గిల్ వరకు సైక్లింగ్ యాత్ర
ఆదిలాబాద్ కు చేరిన.. భారత వైమానిక దళ వింగ్ కమాండర్ ప్రభాత్ ధరివాల్ , బృందం చే చేపట్టిన సైకిల్ యాత్ర *గుడిహత్నూర్, ఫిబ్రవరి 23…
Read More » -
దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రంగ హెలికాప్టర్ తయారీ కేంద్రం ప్రారంభం
భారతదేశ వైమానిక రంగ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రంగ హెలికాప్టర్ తయారీ కేంద్రం ఏర్పాటుతో స్వదేశీ తయారీ శక్తికి కొత్త…
Read More » -
డక్కన్ సిమెంట్ లీలలు ఇంతింత కాదయా…?
గనుల పునరుద్దరణ చేయకుండా చేపల చెరువు, పర్యాటక ప్రాతంగా తీర్చిదిద్దుతున్నామని తప్ప్పుడు నివేదికలు అటవీ భూముల్లో పలు నిర్మాణాలు చేపట్టిన వైనం హైదరాబాద్, ఫిబ్రవరి 21(నిజం చెపుతాం):…
Read More » -
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కు తిలక్ వర్మ స్థానంలో సంజూ సామ్సన్ …?
ప్లేయింగ్ 11లో మరికొన్ని మార్పులు దక్షిణాఫ్రికాతో జరిగే సూపర్ 8 మ్యాచ్కు ముందు భారత్ ప్లేయింగ్ లెవన్ లో ముఖ్యమైన మార్పు తీసుకుని వచ్చే అవకాశం ఉన్నట్లు…
Read More » -
అభిషేక్ స్థానంలో సంజును తీసుకోవాలి…గవాస్కర్
“అభిషేక్ స్థానంలో సంజును తీసుకోవాలని” అని సునీల్ గవాస్కర్ అన్నారు. అభిషేక్ శర్మ వరుసగా మూడు డకౌట్లు కావడంతో రాబోయే మ్యాచ్లలో అతనని ఆడించకపోవడం మంచిదని క్రికెట్…
Read More » -
సూపర్ 8 లో అభిషేక్ శర్మ కనీసం 2 అర్ధ సెంచరీలు చేస్తాడు…అజయ్ జడేజా
కిస్ బాత్ కి ఘాయ్ హై అభిషేక్ శర్మ కో కార్యక్రమంలో అజయ్ జడేజా మాట్లాడుతూ అభిషేక్ శర్మ సూపర్ 8 లో కనీసం 2 అర్ధ…
Read More » -
అభిషేక్ గురించి ఆందోళన అవసరం లేదు..సూర్య
అభిషేక్ శర్మ తిరిగి ఫాంలోకి వస్తాడని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. బుధవారం నెదర్లాండ్స్ తో మ్యాచ్ అనంతరం ఆయన…
Read More » -
దక్కన్ సిమెంట్స్ అటవీ భూముల ఆక్రమణపై విచారణకు సుప్రీంకోర్టు పరిధిలోని C.E.C ఆదేశాలు
దక్కన్ ఆటవీభూమి ఆక్రమణ, చట్టవ్యతిరేకమైన క్రమబద్ధీకరణ విచారణకు సుప్రీంకోర్టు పరిధిలోని C.E.C ఆదేశాలు. తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ, పర్యావరణశాఖ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసిన సెంట్రల్…
Read More » -
Shivaratri: శివునికి ఇష్టమైన రోజు శివరాత్రి
*శివ నామస్మరణంతో మారుమోగే రోజు,” నేడే “మహా శివరాత్రి”. *మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన కాళేశ్వరం.* *జిల్లా మరియు రాష్ట్ర రాజధాని నుండి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.…
Read More »