వ్యవసాయం
-
వేసవికాలంలో ఈ పంటలేస్తే రైతులకు లాభాలే లాభాలు…
రైతులు యాసంగిలో చాలా తక్కువ వరకు వ్యవసాయం చేస్తూ ఉంటారు.. ఇలా చేయడానికి గల కారణం వేసవిలో వ్యవసాయ భూములకు అధికంగా నీరు పడుతుంది అని అలాగే…
Read More » -
అకాల వర్షం… అపార నష్టం.
500 ఎకరాల పంట నష్టం, మహా మండలంలో బీభత్సం. మహదేవపూర్ భూపాల్ పల్లి మార్చ్ 31( నిజం న్యూస్) అకాల వర్షం మహా మండలంలో రైతుల పంటలకు…
Read More » -
రైతులకు 100% సబ్సిడీతో కూరగాయల విత్తనాలు పంపిణీ…130 మంది రైతులకు లక్ష 50 వేల విలువ చేసే కూరగాయల విత్తనాల పంపిణీ
సబ్సిడీతో కూరగాయల విత్తనాలు పంపిణీ వేలేరు మార్చి 28(నిజం న్యూస్ ) హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదిక నందు హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో…
Read More » -
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం… రైతు ప్రాణం బలి..ఏఈ, లైన్మెన్లపై కేసు నమోదు చేయాలని రైతుల డిమాండ్.. రోడ్ పై రాస్తారోకో
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం… రైతు ప్రాణం బలి – బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తుల రాస్తారోకో – 15 సార్లు డీడీలు చెల్లించినా స్పందించలేదని ఆవేదన…
Read More » -
రైతు భరోసా నిధులు విడుదల….రేపటి నుండి రైతుల ఖాతాల్లోకి నగదు
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను (మార్చి 22, ఆదివారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఈ నిధులను అధికారికంగా విడుదల చేస్తున్నారు. …
Read More » -
వరి పంటకు గడ్డి మందు కొట్టిన అగంతకులు…మహిళా రైతు ఆవేదన.. రూ. 5 లక్షల ఆస్తి నష్టం.
5 ఎకరాల వరి పంటకు గడ్డి మందు కొట్టిన వ్యక్తులు. దాచారంలో మహిళా రైతు ఆవేదన రూ. 5 లక్షల ఆస్తి నష్టం. పంట…
Read More » -
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. రైతులు జాగ్రత్త…! రెండు రోజుల పాటు ‘ఎల్లో అలర్ట్’ జారీ..!
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే రెండు రోజులు (మార్చి 17, 18) రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని…
Read More » -
రైతులకు తీపి కబురు..22న ‘రైతు భరోసా’ నిధుల విడుదల..!
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 22న (22-03-2026) సిద్దిపేట జిల్లా నర్మేట గ్రామం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్…
Read More »

