-
తెలంగాణ
భద్రాద్రి అభివృద్ధికి రూ.351 కోట్లు మంజూరు…నేడు రాములోరికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్
దక్షిణ అయోధ్య భద్రాద్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు… చర్ల మార్చి 26(నిజం చెపుతాం) భక్త రామదాసు నిర్మించిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి…
Read More » -
తెలంగాణ
అభివృద్ధి పేరుతో మట్టి దందా…పర్యావరణాన్ని రక్షించాలి
సింగరేణి మార్చి 26(నిజం న్యూస్):అభివృద్ధి పేరుతో జరుగుతున్న మట్టి దందాను తక్షణమే నిలిపివేయాలని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బానోత్…
Read More » -
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అప్పులు చేయవద్దు….స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు తీసుకోవాలి
స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో మార్చి 26 (నిజం చెపుతాం) గురువారం…
Read More » -
తెలంగాణ
సర్పంచుల హక్కుల కోసం ఐక్య పోరాటం…గ్రామ పంచాయతీల నిధుల ఫ్రీజ్ను ఎత్తివేయాలని డిమాండ్
– జిల్లా అధ్యక్షుడిగా కొప్పుల వెంకటరెడ్డి ఎన్నిక యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో:మార్చి 25(నిజం చెపుతాం) గ్రామ సర్పంచుల సమస్యల పరిష్కారం,హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటాలు…
Read More » -
ఆరోగ్యం
ఎపిలెప్సీ(మూర్ఛ)పై అపోహలను తొలగించాలి
బాధితులకు సమగ్ర సహకారం అందించాలి. ఖైరతాబాద్, మార్చి 26(నిజం చెప్తాం): ఎపిలెప్సీ (మూర్ఛ) వ్యాధిపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్వయంకృషి…
Read More » -
తెలంగాణ
రహదారి లేక ఎమ్-2 ఇసుక రవాణా నిలిపివేత
మహాదేవపూర్,భూపాలపల్లి;మార్చి 26 (నిజం న్యూస్) భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండల గోదావరి పరివాహక ప్రాంతానికి ఆనుకొని నిర్వహించబడిన మహాదేవపూర్ రెండు, ఇసుక క్వారీ, డంపింగ్ యార్డ్ నుండి…
Read More » -
తెలంగాణ
శ్రీ కోదండ రామాలయంలో ప్రారంభమైన శ్రీరామ నవమి మహోత్సవాలు
నేరేడుచర్ల,మార్చి 26/నిజం చెపుతాం న్యూస్ :- నేరేడుచర్ల లోని శ్రీ కోదండ రామాలయంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న శ్రీరామనవమి మహోత్సవాలలో భాగంగా గురువారం వైభవంగా ప్రారంభమైనాయి, ఆలయ…
Read More » -
సినిమా
వెంకీ విడుదలై 22 సంవత్సరాలు అయ్యిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను!
వెంకీ విడుదలై 22 సంవత్సరాలు అయ్యిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని డైరెక్టర్ శ్రీను వైట్ల అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వెంకీ కేవలం ఒక సినిమా కాదు.…
Read More » -
క్రైమ్
జాతీయ రహదారి పై ప్రమాదం ఒకరి మృతి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మహాదేవపూర్ జాతీయ రహదారి ఫారెస్ట్ చెక్ పోస్ట్ కు సమీపంలో, ఎదురుగా వస్తున్న ఎడ్ల బండిని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం…
Read More »
