Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రారంభమైన అమరుడు దామెర రాకేష్ అంతిమయాత్ర

వరంగల్ ఎంజీఎంనుండి అశేష జనవాహిని మధ్య ప్రారంభమైన అమరుడు దామెర రాకేష్ అంతిమయాత్ర.
వరంగల్ జూన్ 18 నిజం న్యూస్: కేంద్రబీజేపీ తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నినాదాలతో దిద్దరిల్లుతున్న ఓరుగల్లు.*
రాకేష్ మృతికి సంఘీభావంగా అంతిమ యాత్రలో పాల్గొన్న వేలాది మంది ప్రజలు.*
నిన్న సంఘటన జరిగిన దగ్గర నుండి అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తూ, పోస్ట్ మార్టం ఫార్మలిటీస్ పూర్తి చేయించి అంతిమయాత్ర కు మార్గదర్శకం వహిస్తున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.ఈ అంతిమ యాత్ర 12.30 నిమిషాలకు నర్సంపేట పట్టణానికి చేరుకోనుంది.

Also Read:CAPF, అస్సాం రైఫిల్స్‌లో అగ్నివీర్లకు 10% రిజర్వేషన్, గరిష్ట వయోపరిమితి పెంపు

అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు దామెర రాకేష్ గారి స్వగ్రామం దబ్బీర్ పేట లో అంత్యక్రియలు జరుగును.*వరంగల్ సిటీలో ప్రారంభమైన అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రులు, మెమ్మల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.