కుక్కల దాడిలో…20 గొర్రెలు మృతి

గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామం లో చింతకాయల శ్రీనివాస్ దొడ్డిలో వున్న గొర్రెలపై అర్ధరాత్రి కుక్కలు దాడి చేసి 20 గొర్రెలను చంపటమే కాకుండా, మిగిలిన గొర్రెలను కూడా గాయపర్చినాయి. 4లక్షల రూపాయల నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.
ప్రభుత్వం వారు విచారణ చేసి చింతకాయల శ్రీనివాస్ కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు, గ్రామ సిపిఐ కార్యదర్శి కడియాల అప్పయ్య లు అధికారులను కోరారు