చార్జింగ్ పెడుతుండగా..ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్దం. క్రైంటెక్నాలజీతెలంగాణ By Editorial Team On Feb 22, 2022 Share సికింద్రాబాద్ కంటోన్మెంట్ డిపోలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్దం. ఒలెక్ట్రా బస్సుకు చార్జింగ్ పెడుతుండగా ఎమెర్జెన్సీ స్విచ్లో చేలరేగిన మంటలు. పూర్తిగా దగ్దమైన బస్సు. చార్జింగ్ పెడుతుండగా..ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్దం. Share