Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఖమ్మం రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత

 

ఖమ్మం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 21 నిజం న్యూస్

ఈ రోజు ఖమ్మం రైల్వే స్టేషను ప్లాట్పారం నెంబరు 1 పై తనిఖీ చేయుచుండగా అనుమానంగా ఉన్న ఒక వ్యక్తి వద్ద ఉన్న 5 బ్యాగులను తనిఖీ చేయగా వాటిలో 54.5 కిలోల గంజాయి దొరికినది పేర్కొన్నారు. తీసుకొని పోయే వ్యక్తి వివరాలు . చందన్ ప్రధాన , సన్నాఫ్. అర్జున్ ప్రధాన్ , వృత్తు స్టూడెంట్ చెగూనియా గ్రామం మరియు పోసు , కాలికోటి మండలం . కోడాల పి.యస్ . గంజాయ్ జిల్లా , ఒడిస్సా రాష్ట్రం , పిన్ నెంబరు- 761031. అని చెప్పి ఈ గంజాయిని అతను కాలుపారాఘాట్ లోని త్వ స్టేషను లో తేది – 19/021 2022 న కొంత మందికి డబ్బులు ఇవ్వగా వారు ఐదు ( 5 ) బ్యాగులు ఇవ్వగా తీసుకున్నా నీ ఆ వ్యక్తి తెలిపాడు . మరియు రైలు నెంబరు 18045 ఈస్టీకాఫీ ఎక్సిప్రెస్ ఎక్కి తేది . 201021 2022 రోజున 13:00 గంటలకు ఖమ్మం రైల్వే స్పషనులో దిగి అదే రోజున ఖమ్మం రైల్వే స్టేషను నుండి నవజీవన్ ఎక్సప్రెశ్ ఎక్క గుజరాత్ రాష్ట్రం సూరత్ లో అమ్ముటకు గానూ ఖమ్మం రైల్వే స్టేషను ప్లాట్ ఫాం నెంబరు -I లో ఉండగా ఖమ్మం రైల్వే పోలీసు వారు తనిఖీ చేసి – పట్టుకొని బ్యాగులను స్వాధీనం చేసుకొని కేసు రిజిస్టర్ చేసి పైన చెప్పిన వ్యక్తిని జ్యుడిషియల్ రిమాండ్ కు పంపడం జరిగిందన్నారు . ఇట్టి గంజాయి విలువ సుమారు 10,00,000 / – గా ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీమత డి.ఎస్.పి సీఐ ఖమ్మం రైల్వే సర్కిల్ , ఆర్ పి ఎఫ్ – సిహెచ్ఈ శ్రీనివాస్ రెడ్డి . జి ఆర్ పి ఎస్ ఐ రవికుమార్ మరియు ఆర్ పి ఎఫ్ వెంకట్ రెడ్డి . తదితరులు పాల్గొన్నారు.