Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గ్యాలరీ Sheds ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

 

ఖమ్మం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 12 నిజం న్యూస్

ఖమ్మం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు రూ.18లక్షలతో నూతనంగా నిర్మించిన గ్యాలరీ Sheds, గ్రీనరీ ను పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్ , జిల్లా కలెక్టర్ VP గౌతమ్ తో కలసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ , సుడా ఛైర్మెన్ విజయ్ , AMC చైర్మన్ లక్ష్మి ప్రసన్న , అదనపు డీసీపీ పూజ , ఏసీపీలు ఆంజనేయులు , విజయ్ బాబు , ప్రసన్న కుమార్ , నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బోయినపల్లి లక్ష్మణ్ గౌడ్, CI లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.