Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అధిక వడ్డీల ఒత్తిడి కారణంగా చేనేత కుటుంబం ఆత్మహత్య

పెడన17వ వార్డు చేనేత కుటుంబానికి చెందిన ముగ్గురు అధిక వడ్డీలు కారణంగా ఆత్మహత్య.

* పట్టణానికి చెందిన జీవన్ ప్రసాద్ అనే వ్యక్తి 3లక్షలకు గాను 4 లక్షల 50 వేల అధిక వడ్డీకి ఒత్తిడి చేసి, నోట్లు, అగ్రిమెంట్ నోటరీ చేయించి ఒత్తిడి తీసుకురావడం. మృతుల కుటుంబ బెదిరింపులకు పాల్పడటంతో మనస్థాపం చెంది నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యకు సిద్ధపడిన కుటుంబం.

* మృతి చెందిన ముగ్గురు కుటుంబ యజమాని కాశం పద్మనాభం, భార్య నాగ లీలావతి, కొడుకు రాజా నాగేంద్రం ఇంట్లోనే ఊరికి వేసుకున్నారని తెలిపారు.

* పెడన ఎస్ఐ టీ.మురళి ఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలు కుటుంబ సభ్యుల నుండి విచారిస్తున్నారు.

* కేసు నమోదు చేసి, మృతదేహలు పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనునట్లు సిఐ వీరయ్య గౌడ్ స్పష్టం చేశారు.