తిప్పన పల్లి చండ్రుగొండ మధ్య యాక్సిడెంట్ నలుగురు మృతి క్రైంతెలంగాణ By Editorial Team On Jan 28, 2022 Share ఖమ్మం జిల్లా తిప్పన పల్లి చండ్రుగొండ మధ్య రహదారిలో యాక్సిడెంట్ నలుగురు చనిపోయారు. పది మందికి గాయాలయ్యాయి పోలీసులు వచ్చి హుటాహుటిన ఆస్పత్రికి తరలించడం జరిగింది తిప్పన పల్లి చండ్రుగొండ మధ్య రహదారిలో యాక్సిడెంట్ నలుగురు మృతి Share