భారత్ టీం వైస్ కెప్టెన్ గా గుంటూరు జిల్లా వాసి
అంతర్జాతీయ క్రికెట్లో గుంటూరు జిల్లా వాసి చోటు దక్కించుకుని సంచలనం సృష్టించాడు . వచ్చే నెల నుండి జరిగే అండర్ -19 వరల్డ్ కప్ జట్టులో ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంకు చెందిన షేక్ రషీద్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు . రషీద్ ప్రస్తుతం నరసరావుపేటలోని రెడ్డి కళాశాలలో సెకండ్ ఇంటర్ చదువుతున్నాడు .
మంగళగిరిలో ప్రత్యేక కోచ్ ల ద్వారా శిక్షణ పొందుతున్నాడు . కుర్రాడి ఎంపిక పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
మంగళగిరిలో ప్రత్యేక కోచ్ ల ద్వారా శిక్షణ పొందుతున్నాడు . కుర్రాడి ఎంపిక పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.