Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మూడు రాజధానుల బిల్లులు ఉపసంహరణ

ఆంధ్రప్రదేశ్ లో  సంవత్సరాలుగా నలుగుతున్న మూడు రాజధానుల బిల్లు ను ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ సోమవారం తెలిపారు . మూడు రాజధానులు అంశంపై ఏపీ హైకోర్టులో గత కొద్దిరోజులుగా జరుగుతున్న విచారణ నేటి వాదోపవాదాల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటున్నట్లు  కోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్ . ఇదే అంశంపై ఏపీ సచివాలయంలో  అత్యవసర కేబినెట్ సమావేశం కొనసాగుతుంది.  ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో అన్న అంశంపై రాష్ట్రంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.