Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వివాదాల్లో చిక్కుకున్న బేబీ నిర్మాతలు…

వీడియో వాళ్ళ విడుదలైన బేబీ చిత్రం బాక్సాఫీస్ వద్ద అధిక కలెక్షన్లను వసూలు చేసింది.. బేబీ సినిమాకు డైరెక్టర్ సాయి రాజేష్ నీలం దర్శకత్వం వహించారు… ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా ముఖ్యపాత్రలు నటించారు..

ఈ సినిమాకు పది కోట్లు బడ్జెట్ పెట్టగా ఈ సినిమా విడుదల ఎవరు ఊహించని విధంగా 90 కోట్ల రూపాయలను బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టింది..

ఈ సినిమాతో హీరో ఆనంద్ కు హీరోయిన్ వైష్ణవి చేతి నాకు ఒక మంచి గుర్తింపు వచ్చింది…

ఈ సినిమా పూర్తిగా ఓ మిడిల్ క్లాస్ ప్రేమ కథగా అలాగే పైచెరులోకి వెళ్లిన అమ్మాయిలు ప్రవర్తన ఎలా ఉంటుంది ఆ తర్వాత ఆ ప్రవర్తనతో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రస్తుతం నేటి సమాజంలో ఉండే ప్రేమ కథల గురించి ఉన్నట్లు ఈ సినిమా ఉంటుంది…

ప్రస్తుతం బేబీ సినిమా నిర్మాతలు ఒక వివాదంలో చిక్కుకున్నారు..

బేబీ సినిమాలో డ్రగ్స్ ను ప్రోత్సహించేలా సినిమాలో సీన్లు చిత్రించారని హైదరాబాద్ సిటీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు..

అయితే ఈ సినిమాలో డ్రగ్స్ ను ఎలా ఉపయోగించాలి అనే వాటిపై సీన్లు చూపించారని సినిమా నిర్మాతలకు హైదరాబాద్ పోలీస్ నోటీసులు జారీ చేశారు…

వివరాల్లోకి వెళితే… మాదాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో దాడులు నిర్వహించగా ఆ సమయంలో సన్నివేశాలు బేబీ సినిమాలో మాదిరిగానే ఉన్నాయని పోలీసు వారు వివరించారు..

ఈ సినిమాలో చూపించిన మాదిరిగానే డ్రగ్స్ వినియోగం జరుగుతుందన్నట్లు సినిమా సన్నివేశాలు ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు… సినిమాలలో ఇలాంటి చిత్రాలు తీయరాదని ఉండకూడదని పోలీస్ వారు సినిమా రంగానికి సూచించి విజ్ఞప్తి చేశారు..

ఇప్పటినుండి ప్రతి సినిమాపై పోలీసులనుగా ఉంటుందని తెలిపారు..