17 వరకు ఒంటిపూట పాఠశాలలు
- జిల్లా విద్యాశాఖాధికారి వెంకట రమణ.
భీమవరం నిజం న్యూస్
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ నెల 17 వరకు ఒంటిపూటే తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి వెంకట రమణ ఆదేశించారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలన్నారు. ఉదయం 7.30 నుంచి 11.30 వరకే తరగతులుంటాయన్నారు.
Read also: ఎంపీడీవో లు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
విద్యార్థులకు ఉదయం రాగిజావ, మద్యాహ్నం భోజనం అందిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటరమణ తెలిపారు.