Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రదర్శన ఆధారంగానే క్రికెటర్లకు జీతాలు

BCCI భారత క్రికెటర్లకు ప్రదర్శన ఆధారంగా జీతాలను కేటాయిస్తుంది.

ప్రతి క్రీడాకారుడు వారి గ్రేడ్‌ల ఆధారంగా ఎంత సంపాదిస్తారో చూడండి.

గ్రేడ్ -A+ ఆటగాళ్లకు 7 కోట్లు.  గ్రేడ్ -A+ ఆటగాళ్లలో …

విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, బుమ్రా లు ఉన్నారు.

ఇది కూడా చదవండి: మఠంపల్లిలో రాష్ట్ర స్థాయి జూనియర్ రగ్బీ పోటీలు

గ్రేడ్ -A ఆటగాళ్లకు 5 కోట్లు.  గ్రేడ్ -A ఆటగాళ్లలో 

హర్ధిక్ పాండ్యా, రవిచంద్ర అశ్విన్, షమీ, రిషబ్ పంత్, అక్షర్ పటేల్ ఉన్నారు.

గ్రేడ్ -B ఆటగాళ్లకు 3 కోట్లు.  గ్రేడ్ -B ఆటగాళ్లలో 

కెెఎల్ రాహుల్, పుజారా, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్య కుమార్ యాదవ్, శుభమన్ గిల్ ఉన్నారు.

గ్రేడ్ -C ఆటగాళ్లకు 1 కోటి ఇవ్వనున్నారు.  గ్రేడ్ -C ఆటగాళ్లలో 

శిఖర్ ధావన్, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, చాహాల్, కులదీప్ యాదవ్ ఉన్నారు.