ఆలయ హుండీ లెక్కింపు

జగిత్యాల మే 26(నిజం న్యూస్ )
ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం ఆలయ అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు.
22రోజులకు సంబందించి మొత్తం 12 హుండీలు లెక్కించగా 86లక్షల 92 వేల 556 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
ALSO READ: పనిచేసే చోటనే వేతనాలు
హుండీలో 9 గ్రాముల మిశ్రమ బంగారం, 2 కిలోల 150 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ 40 నోట్లు వచ్చినట్లు టెంపుల్ ఈవో తెలిపారు.