Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కర్ణాటకలో విజయం దిశగా కాంగ్రెస్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాల్లో కాంగ్రెస్ విజయం దిశగా పయనిస్తుంది. ఇప్పటి వరకు లెక్కించిన ఫలితాల్లో 224  స్థానాలకు గాను కాంగ్రెస్ 121, బిజేపి 72, జెడి ఎస్ 24, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు కావాలి.

ALSO READ: జూన్ 29న విడుదల కానున్న స్పై

కర్ణాటక శాసనసభలోని మొత్తం 224 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 10 మే 2023న కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు జరిగాయి.  ఈ ఎన్నికల్లో 73.19% ఓటింగ్ నమోదైంది, ఇది కర్ణాటక ఎన్నికల చరిత్రలో అత్యధికం.