Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు మంగళవారం పరుగులు పెట్టాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి.

ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 82 పాయింట్లు పెరిగి 18,147 . బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 242 పాయింట్లు పెరిగి 61,354 వద్ద ముగిశాయి.

Also read: ప్రభుత్వానికి పంట నష్టం పై శ్రద్ధ లేదు…ఆజాద్ పేరిట లేఖ విడుదల

డాలర్తో పోలిస్తే రూపాయి 0.07 శాతం బలహీనపడి 81.89 వద్ద స్థిరపడింది.