Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 159 పాయింట్ల నష్టంతో 59,567 వద్ద ముగియగా.. నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 17,618 వద్ద ముగిసింది.

HDFC బ్యాంక్, టాటా స్టీల్, M&M, పవర్ గ్రిడ్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించగా..

ALSO READ: ఆర్జిత సేవల క్యాలెండర్‌ను ప్రకటించిన టిటిడి

ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, HCL, టైటాన్, నెస్లే ఇండియా, ఐటీసీ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.