Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పెరిగిన బంగారం, వెండి ధరలు

ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.200 పెరగడంతో రూ.56,050గా ఉండగా..

ALSO READ: పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో హనుమాన్‌

24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.230 పెరగడంతో రూ.61,150కి చేరింది.

ఇక వెండి ధర కేజీకి రూ.500 పెరగడంతో రూ.81,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.