Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

సెన్సెక్స్ 183 పాయింట్ల నష్టంతో 59,727 వద్ద ముగియగా, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 17,660 వద్ద స్థిరపడింది.

ALSO READ:నిప్పుల కొలిమిలా తెలంగాణ

నెస్లే, దివిస్ ల్యాబ్, HCL, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించగా.. రిలయన్స్, HDFC బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.