Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మావోయిస్టుల కరపత్రాల కలకలం

చర్ల మార్చి 18 (నిజం న్యూస్) మండలంలోని కుదునూరు. దానవాయపేట. చింతగుప్ప. ఆర్ కొత్తగూడెం వెంకటాపురం ప్రధాన రహదారిపై శనివారం మావోయిస్టుల కరపత్రాలు బ్యానర్లు కలకలం రేపుతున్నాయి ఈ కరపత్రాలలో ఈనెల 23న భగత్ సింగ్ సుఖదేవ్ రాజగురువు లో అమరత్వ దినంగా పాటించాలని కరపత్రాలు గెలిచాయి ప్రజా వ్యతిరేక హిందు ఫాసిస్టు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు