Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చత్తీస్ గడ్ జేగురుగొండ అడవుల్లో..పోలీసుల మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు..ముగ్గురు డిఆర్ జీ. పోలీసులు మృతి

చర్ల ఫిబ్రవరి 26 ( నిజ న్యూస్) సతీష్ గడ్ సుకుమ జిల్లా జేగురుగొండ అడవుల్లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలోపోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు కూంబింగు నిర్వహిస్తున్న సమయంలో ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం ఈ కాల్పుల్లో డి.ఆర్.జీ ఏఎస్ఐ.రామురామ్ నాగ్. జవాన్లు జోగా వంజం భీమా వీరమరణం పొందారు మావోయిస్టులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. మావోయిస్టులు పోలీసుల ఆయుధాలు తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది.