Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్న రెయిన్బో పాఠశాల యాజమాన్యం

(1)విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన ను పట్టించుకోని అధికారులు

(2)ఈ ఏడు కురిసిన భారీ వర్షాల వల్ల రైతన్నలు వేసిన పత్తి పంట ఇతరత్రా పంటలు సక్రమంగా రాక అప్పుల ఊబిలో అవస్థలు పడుతున్న రైతులకు ప్రైవేట్ పాఠశాలలో తమ పిల్లలను చదివిపిస్తున్న పాపానికి ఫీజులు సకాలంలో చెల్లించకపోవడంతో.  (3)మాడుగుల మండలంలోని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అధిక ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్న రెయిన్బో పాఠశాల యాజమాన్యం.
(4)విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన ను పట్టించుకోని అధికారులు
మాడుగుల డిసెంబర్ 12 (నిజం న్యూస్ ):
ఈ ఏడు కురిసిన భారీ వర్షాల వల్ల రైతన్నలు వేసిన పత్తి పంట ఇతరత్రా పంటలు సక్రమంగా రాక అప్పుల ఊబిలో అవస్థలు పడుతున్న రైతులకు ప్రైవేట్ పాఠశాలలో తమ పిల్లలను చదివిపిస్తున్న పాపానికి ఫీజులు సకాలంలో చెల్లించకపోవడంతో  మాడుగుల మండలంలోని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కొత్త బ్రాహ్మణ పెళ్లి గ్రామంలో ఉన్న రెయిన్బో పాఠశాలలో చుట్టుపక్కనున్న తండావాసులకు మంచి చదువు అందిస్తామని ఫీజులు తక్కువ తీసుకుంటున్నామని కల్లి బొల్లి మాటలు చెప్పి తమ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు కూడా కనికరం చూపకుండా ఫీజులు తీసుకురాకుంటే వ్యాన్లో ఎక్కించుకొచ్చి మధ్యలో దింపివేసి తమ కర్కషత్వాన్ని చూపిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం చెట్లగుట్ట తండాకు చెందిన విద్యార్థులను రెయిన్బో స్కూల్ వ్యాన్లో ఉదయం పాఠశాలకు పిల్లలను తీసుకెళ్తూ మధ్యలో ఫీజు తెచ్చారా అంటూ అడిగి ఫీజు ఇవ్వని వారిని మధ్యలో దింపివేసి వెళ్లారని భరత్ అనే విద్యార్థి తండ్రి శ్రీను నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న శ్రీను రెయిన్బో స్కూల్ వద్దకు వెళ్లి ప్రిన్సిపాల్ తో మాట్లాడగా ఫీజు కట్టకుండా (టి సి) తీసుకొని వెళ్ళిపో అని నిర్ధాక్షణంగా మాట్లాడాలని నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న పాఠశాలపై సంబంధిత అధికారులు ఎందుకు పర్యవేక్షించాలని అధికంగా పేదలు తీసుకుంటూ విద్యారత లేని వారిని ఉపాధ్యాయులుగా నియమించి దోపిడీ చేస్తున్న ఎందుకు పట్టించుకోరని శీను నాయక్ డిమాండ్ చేశా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండలంలోని కొత్త బ్రాహ్మణ పెళ్లి గ్రామంలో ఉన్న రెయిన్బో పాఠశాలలో చుట్టుపక్కనున్న తండావాసులకు మంచి చదువు అందిస్తామని ఫీజులు తక్కువ తీసుకుంటున్నామని కల్లి బొల్లి మాటలు చెప్పి తమ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు కూడా కనికరం చూపకుండా ఫీజులు తీసుకురాకుంటే వ్యాన్లో ఎక్కించుకొచ్చి మధ్యలో దింపివేసి తమ కర్కషత్వాన్ని చూపిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం చెట్లగుట్ట తండాకు చెందిన విద్యార్థులను రెయిన్బో స్కూల్ వ్యాన్లో ఉదయం పాఠశాలకు పిల్లలను తీసుకెళ్తూ మధ్యలో ఫీజు తెచ్చారా అంటూ అడిగి ఫీజు ఇవ్వని వారిని మధ్యలో దింపివేసి వెళ్లారని భరత్ అనే విద్యార్థి తండ్రి శ్రీను నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న శ్రీను రెయిన్బో స్కూల్ వద్దకు వెళ్లి ప్రిన్సిపాల్ తో మాట్లాడగా ఫీజు కట్టకుండా (టి సి) తీసుకొని వెళ్ళిపో అని నిర్ధాక్షణంగా మాట్లాడాలని నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న పాఠశాలపై సంబంధిత అధికారులు ఎందుకు పర్యవేక్షించాలని అధికంగా పేదలు తీసుకుంటూ విద్యారత లేని వారిని ఉపాధ్యాయులుగా నియమించి దోపిడీ చేస్తున్న ఎందుకు పట్టించుకోరని శీను నాయక్ డిమాండ్