Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నేడు మునుగోడు కు మంత్రి కేటీఆర్

మునుగోడు ,నవంబర్ 30 (నిజం న్యూస్ )మునుగోడు కు గురువారం మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు మంత్రులు హాజరవ్వనున్నారు . 11 గంటలకు కేటీఆర్ తో పాటు మంత్రులు మునుగోడు లోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ కు చేరుకుంటారు. ఒంటిగంట వరకు అక్కడే నియోజవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల పైన అధికారతో సమీక్ష సమావేశం ఉంటుంది. 2గంటలకు తిరుగు ప్రయాణం అవనున్నారు.