మందు గోళితో సూక్ష్మ విఘ్నేశ్వరుడు

కొడిమ్యాల, ఆగస్టు 30 (నిజం న్యూస్) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ముమ్మాడి రాజకుమార్ కళావిద్య బోధకులు, పాత్రికేయులు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మందు గోళితో విఘ్నేశ్వరుడి సూక్ష్మ నమూనాను సృజనాత్మకంగా తయారు చేయడం జరిగింది.